News

టీఎస్ ఐపాస్‌ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్


తెలంగాణ ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. నగరంలోని హెచ్.ఐ.సి.సిలో ఏర్పాటు చేసిన టీఎస్ ఐపాస్ లాంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ టీఎస్ ఐపాస్‌ను కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరైయ్యారు.